కరోనా సూపర్ స్పెడర్స్ మీరే?

Publish Date:May 7, 2022

Advertisement

అసలు మీరు ఎసిమ్ట మేటిక్ అయితే కాదు కదా? అసలు మీకు కరోనా వచ్చిందని ఎలా గుర్తించాలి?
కరోనా లక్షణాలు లేనప్పటికీ కోరోనా విస్తరించేందుకు ఏ సిమ్టమేటిక్  లక్షణాలు ఉన్నకరోనా వాహకాలు అవుతున్నారేమో. కోవి ప్రతిఒక్కరినీ ఎదో విధంగావస్తుంది అనే విషయం మీకు తెలుసు.కోరోనా ఒక్కొకరి పై ఒక్కోవిధంగా ప్రభావం చూపిస్తుందన్న విషయం మీకు తెలుసు.కొందరిలో ఏ లక్షణమూ కనిపించదు.వారిని వేదించదు.మీరు ఏ సిమ్ట మెటిక్ గా ఉంటూనే కోరోనా 

విస్తరణకు వహాకం అవుతున్నా రేమో అనేది సందేహం?

కరోనా వైరస్ మహమ్మారి వచ్చి మూడో ఏడు నడుస్తోంది.గడచిన రెండేళ్లలో మనకు అర్ధం అయ్యింది ఏమిటి అంటే కోరోనా సోకిన వారిలో అందరికీ ఒకే రకమైన లక్షణాలు ఉండవని తెలుస్తోంది.ఎవరికీ కోరోనా సంక్రమించినా ఒక్కొకరికీ వేరు వేరు లక్షణాలు కలిగి ఉంటారు.ఇంకొకరికి ఏ లక్షణమూ కనిపించదు కాని పరీక్షలో కోవిడ్ పోజిటివ్ వస్తుంది. ఇటీవల జామా నెట్ వర్క్ చేసిన అధ్యయనం లో ని అంశాలాను ప్రచురించారు కోవిడ్ పరీక్షలలో ఎసిమ్ట మెటిక్ గా గుర్తింపబడ తారో వారికి కోరోనా లక్షణాలు సంకేతాలు ఉన్నట్లు అనిపించదు.అయితే వారు ఎసిమ్ట మెటిక్ అయినప్పటికీ వారికి కోరోనా సంక్రమిస్తే 
సత్వరం వేరొకరికి వ్యాపింప చేస్తారు. శాస్త్రజ్ఞులు వైద్యులు చేసిన అధ్యయనం లో కోవిడ్ పరీక్షలో ఎసిమ్టమెటిక్ ఏ లక్షణాలు లేవని నిర్ధారించబడినా వారు కోవిడ్ వాహకాలుగా మారే అవకాశం ఉంది.వీరి ద్వారా త్వరగా విస్తరించే అవకాశాల్లు ఉన్నాయి. శాస్త్రజ్ఞులు వైద్యులు రోగులు ఇంకా అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.సార్క్ కోవిడ్ 2 వైరస్ వ్యక్తులలో వేరు వేరు గా ఎందుకు ప్రభావం చూపిస్తుంది.కొందరిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి.ఇతరులలో ఎందుకు లక్షణాలు ఉండవు అన్నదే ప్రశ్న?

కొందరిలో కోవిడ్ లక్షణాలు కనిపిస్తాయి ఇంకొందరిలోఎందుకు కనపడవు?

వయస్సు రీత్యా ఏదైనా తీవ్ర అనారోగ్యం సమస్యలు వారిని పీడించి ఉండవచ్చు.లేదా వారిలో రోగనిరోదక శక్తి బలహీనం గా ఉండడం. 
ఊబకాయం ఉన్నవారిలో కోవిడ్ లక్షణాలు తీవ్ర సమస్యలు బయటికి రావడం తో ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.అదే మరి ఇంకొందరిలో ఎలాంటి లక్షణాలు కనపడవు ఇలా ఎందుకు జరుగుతుంది. పరిసోదకులు మహమ్మారి ప్రారంభ మైన నాటి నుండి పరిశోదనలు చేస్తున్నారు.ఏ రకమైనది అన్నదీ ఖచ్చిత మైన నిర్ధారణకు రాలేక పోతున్నారు. ఆయా సందర్భాలాలో ఒక థియరీ ముందుకు వస్తుంది వైరస్ కు విరుద్ధంగా శరీరం బలంగా ఉండడం అంటే పుట్టుక నుండే అంటే జన్మతహా వారి శరీరాన్ని వైరస్ నుంచి పరిరక్షిస్తూ ఉంటుంది ఏమో.కొందరిలో వైరల్ లోడ్ తక్కువాగా ఉండవచ్చు.అని భావిస్తున్నారు. ఏ సిమ్టమేటిక్ కోవిడ్ సోకడం వెనుక ఇతర కారణాలు ఉండచ్చు.యువకులలో వృ ద్దులతో పోల్చి చూసినప్పుడు ఎసిమ్టమేటిక్ వారిలో డచుక విశ్వవిద్యాలయం నిర్వహించిన అధయనం లో 6 నుంచి 1౩ సం వయసు ఉన్న వారిలో ఎసిమ్టమేటిక్ ఉన్న వారి సంఖ్య అధికంగా ఉండవచ్చని గుర్తించారు. దీనివెనుక ఒక సిద్ధాంతం తీరీ ఉందని యువకులలో సాధారణంగా వ్యసనాల అలవాటు ఉండడం వల్ల వైరస్ వ్యాధులు ఎక్కువగా ఉంటాయని.ఈకారణం గానే కోవిడ్ 19 బారిన పడతారో అప్పుడు వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇదీ కాక ఎసిమ్ట మేటిక్ కోవిడ్ సంక్రమించేందుకు వంశ పరం పర్యం గా మార్పులు ఉండవచ్చు.అని ప్రధానం గా చెప్పవచ్చని నిపుణులు పేర్కొన్నారు.

మీరు మొదటి సారి కోవిడ్ ఒచ్చి ఉంటె లేదా ఆతర్వాత వ్యాక్సినేషన్ కారణం గా ఇమ్యునిటీ లభించి ఉండవచ్చు అని నిపుణుల అంచనా ప్రకారం ఎసిమ్ట మేటిక్ ఇసిమ్ట మేటిక్ గా మారవచ్చని అంగీకరించక తప్పదని అంటున్నారు. దీనిని క్రాస్ ఇమ్యునిటీ అనికూడా అంటారు దీని ఆర్ధం వ్యాపించడం లేదా టీకాలు వేసి ఉండవచ్చని లేదా వైరస్ మధ్యలో ఉండి ఉండవచ్చు.అని విశ్లేషిస్తున్నారు.

మీరు ఎసిమ్ట మేటిక్ అయినా వైరస్ వాహకం కావచ్చు దానిని ఎలాగుర్తించాలి...

దీనిని గుర్తించాలంటే కోవిడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది.భయంకరమైన వైరస్ కు వ్యతిరేకంగా పోరాడాలంటే కోవిడ్ పరీక్ష ఒక్కటే అద్భుతమైన చర్యగా చెప్పవచ్చు.  ఆర్ టి  పి సి ఆర్ లేదా ర్యాపిడ్ యాంటి జన్ టెస్ట్ ద్వారా శరీరంలో వైరస్ ఎక్కడ తిష్ట వేసిందో దాని స్థితిని గుర్తించవచ్చు.అందుకే ఈ పరీక్ష సహకరిస్తుందని నిపుణుల నమ్మకం.

కోవిడ్ తో సంబంధం ఉన్న లక్షణాలు...

ఎవరైతే మీరు కోవిడ్ తో సంబంధం ఉన్న లక్షణాలు కనిపించవో అప్పటివరకూ పరీక్షలు చేయించరు.మీరు ఎవరైనా కోవిడ్ పోజిటివ్ ఉన్న వ్యక్తి వల్ల వ్యాధి సంక్రమిస్తే తప్ప మిమ్మల్ని మీరు ఇసోలేషణ్ లో ఉంటూ తక్షణం పరీక్షలు చేయించండి.మీ రిపోర్ట్ నెగెటివ్ రాదో ఇతరుల నుంచి దూరంగా ఉండండి.

ఈ అంశాల పై దృష్టి పెట్టండి...

మీరు ఎసిమ్ట మేటిక్ అయినా ఇసిమ్ట మేటిక్ అయినా మీకు కోవిడ్ సంక్రమించిందా లేదా? అయినప్పటికీ మీరు అప్రమత్తంగా ఉండడం అవసరం.

1) మాస్క్ ధరించడం వల్ల కోవిడ్ వ్యాపించకుండా జాగ్రత్త పడండి.అది మంచి పద్ధతి ఆతరువాత వచ్చిన వ్యక్తుల మధ్య దూరం పాటించడం అవసరం.

2)చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరం. ౩)వ్యాక్సిన్ వేయించుకోనివారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోండి మీ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేయించుకోండి.కోరోనా నుండి బయట పదండి.

By
en-us Political News

  
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.